ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కేసులు అత్యంత వేగంగా నమోదు అవుతున్నాయి. కరోనా రెండు మూడు రోజులు తగ్గి మళ్ళీ పెరగడం ఆందోళన కలిగిస్తుంది. తాజాగా ఏపీలో 48 కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 48 కరోనా కేసులు నమోదు అయినట్టు ఏపీ సర్కార్ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది

 

ఇప్పటి అరకు ఏపీలో కరోనా కేసుల సంఖ్య 2,205 గా ఉంది. 49 మంది కరోనా తో ప్రాణాలు కోల్పోగా... 24 గంటల్లో కర్నూలు జిల్లాలో ఒకరు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 803 యాక్టివ్ కేసులు ఉండగా 1353 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. కొత్త కేసులలో కోయంబేడు లింక్ లు ఉన్నాయని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: