దేశ రాజధాని ఢిల్లీ లో కరోనా వైరస్ తన ప్రతాపం చూపిస్తుంది. ప్రతీ రోజు వందల కేసులు ఆ రాష్ట్రంలో నమోదు కావడం ఆందోలన్ కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. ఈ కేసులు ఎలా నమోదు అవుతున్నాయి అనేది కేంద్రం ఇప్పటి వరకు చెప్పడం లేదు. ఇక ఈశాన్య ఢిల్లీ తూర్పు ఢిల్లీ లో కరోనా కేసులు చాలా వేగంగా నమోదు అవుతున్నాయి. 

 

ఇక తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో గత 24 గంటల్లో మరో 438 మంది కరోనా బారిన పడినట్టు అక్కడి ప్రభుత్వం చెప్పింది. 5278 క్రియాశీల కేసులు ఉన్నాయని మొత్తం అక్కడ కరోనా బాధితుల సంఖ్య 9333 వద్ద ఉంది గా ఉందని గత 24 గంటల్లో 6 మంది కరోనా కారణంగా చనిపోయారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: