వలస కార్మికుల పై తాడేపల్లి వద్ద సిఐ దాడి చేయడంపై ఇప్పుడు సిఎం వైఎస్ జగన్ వివరణ అడిగినట్టు సమాచారం. వాళ్ళను అసలు ఎందుకు కొట్టాల్సి వచ్చింది అనే వివరాలను జగన్ అడిగినట్టు తెలుస్తుంది. వలస కార్మికుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని హేప్పినా సరే ఎందుకు దాడి చేసారని ఒక పక్క వాళ్ళు కరోనా ప్రభావం ఉన్న రాష్ట్రం నుంచి వస్తున్నా వాళ్ళ మీదకు ఎందుకు వెళ్ళారు అని పోలీసులను ప్రశ్నించినట్టు సమాచారం. 

 

ఇలాంటి ఘటనల కారణంగా రాష్ట్ర పరువు పోతుందని డీజీపీ కి జగన్ సూచనలు చేసినట్టు సమాచారం. అసలు ఎవరిని అడిగి దాడి చేసారని ఆయన ప్రశ్నించారట. డీజీపీ కూడా గుంటూరు ఎస్పీ నుంచి నివేదిక అడిగినట్టు వార్తలు వస్తున్నాయి ఈ ఘటన జాతీయ స్థాయిలో హైలెట్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: