దేశ వ్యాప్తంగా నాలుగో విడత లాక్ డౌన్ రేపటి నుంచే మొదలు కానుంది. కొన్ని సడలింపు ల తో లాక్ డౌన్ ని రేపటి నుంచి మరింత కఠినం గా అమలు చేసే అవకాశం ఉంది. దేశంలో కరోనా కేసులు 90 వేల దిశగా ఉన్నాయి. రాబోయే రెండు మూడు రోజుల్లో కేసులు ఇంకా భారీగా నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కేంద్రం ఇప్పటికే ఈ విషయంలో చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. 

 

ఇక మహారాష్ట్ర తెలంగాణా గుజరాత్ తమిళనాడు ఢిల్లీ రాష్ట్రాలు తమకు ఏ సడలింపు లు అవసరం లేదని చెప్తున్నాయి. తమ పరిస్థితి ఆధారంగా తామే నిర్ణయం తీసుకునే అధికారం తమకు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నాయి ఈ నాలుగు రాష్ట్రాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: