దేశ వ్యాప్తంగా వలస కార్మికులు ఇప్పుడు వరుస ప్రమాదాలకు గురవుతున్నారు. దాదాపు వంద మంది వలస కార్మికులు ఈ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా సరే వాళ్ళు సొంత ఊర్లకు వెళ్ళడానికి చాలా కష్టపడుతున్నాడు. తినడానికి తిండి లేక వాళ్ళు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. ఇక వరుస ప్రమాదాలు అన్నీ కూడా వారి ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. 

 

తాజాగా బార్వానీలో ఒక వలస కార్మికుడు మరియు అతని భార్య మరియు మరో ఇద్దరు ట్యాంకర్ డీ కొనడం తో ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 4 మంది మహారాష్ట్ర నుండి  తిరిగి వస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: