కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ప్రెస్ మీట్ ని ప్రపంచం మొత్తం చూసింది. 20 లక్షల కోట్ల కేటాయింపు లు ఆమె ఏ విధంగా చేస్తారు అంటూ అందరూ ఆసక్తిగా ఎదురు చూసారు. నిర్మల మేడం ప్రెస్ మీట్ చూడటానికి ప్రపంచం మొత్తం ఆసక్తి చూపించింది. జాతీయ మీడియా ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చింది. 

 

స్థానిక మీడియా సంస్థలు కూడా ఆమె ప్రెస్ మీట్ మీద ఆసక్తి చూపించారు. ఇక సామాన్యులు కూడా కౌన్ బనేగా కరోడ్ పతీ ప్రోగ్రాం మాదిరి ఆమె ఏం చెప్తారు మా ఖాతాల్లో ఎంత వేస్తారు అంటూ అందరూ ఆశగా ఎదురు చూసారు. కాని ఎవరికి ఏ చెల్లింపు లు చేసారో తెలియదు గాని అప్పులు ఇస్తాయని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: