హైదరాబాద్ లో అదుపులోకి వచ్చింది అని భావించిన కరోనా వైరస్ మళ్ళీ వేగంగా పెరుగుతుంది. కరోనా కట్టడి అయింది అని ఊపిరి పీల్చుకున్న తెలంగాణా ప్రభుత్వానికి ఇప్పుడు హైదరాబాద్ చుక్కలు చూపిస్తుంది. ఇక తాజాగా హైదరాబాద్ లో ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. బ్యాంకులకు కూడా కరోనా పాకింది. 

 

బ్యాంక్ సిబ్బంది లో ఒకరికి కరోనా సోకింది. కంటైన్మేంట్ జోన్ నుంచి వచ్చిన ఒక మహిళకు కరోనా ఉందని ఆమె నుంచి కరోనా సోకింది అని నిర్ధారించారు. దీనితో బ్యాంక్ సిబ్బంది మొత్తాన్ని అధికారులు క్వారంటైన్ చేసారు. ఈ పరిస్థితిపై ఇప్పుడు తెలంగాణ సర్కార్ ఆరా తీస్తుంది. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది అని ప్రభుత్వం అంటుంది. వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: