భారత ఆర్మీకి కరోనా ముప్పు పొంచి ఉందా...? అంటే అవుననే అంటున్నారు. భారత ఆర్మీ మీద ఎప్పుడు ఏదోక దాడికి దిగే పాకిస్తాన్ కొందరు కరోనా అంటించిన ఉగ్రవాదులను భారత్ లోకి పంపించి సైన్యానికి దొరికే విధంగా చెయ్యాలని వారికి ఏ తుపాకులు లేకుండా పంపించాలని తుపాకులు ఉంటే కాల్చి చంపే అవకాశం ఉందని, 

 

అందుకే తుపాకులు లేకుండా పంపిస్తే ఏ ఇబ్బంది ఉండదు అని భావించి భారత్ లోకి ఉగ్రవాదులను పంపే అవకాశం ఉందని సమాచారం. అందుకే భారత ఆర్మీకి ఇప్పుడు కరోనా ముప్పు ఉందని హెచ్చరిస్తున్నారు. అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఏ ఉగ్రవాదిని కూడా పట్టుకోవద్దు అని పట్టుకుంటే జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేస్తున్నారు. నేపాల్ సరిహద్దుల్లో ఈ ముప్పు ఎక్కువగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: