కరోనా దెబ్బకు ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా నానా ఇబ్బందులు పడుతుంది. కరోనా వైరస్ ని ఎదుర్కోవడం లో దాదాపు అన్ని దేశాలు కూడా విఫలం అయ్యాయి. యూరప్ దేశాలు అయిన స్పెయిన్ ఇటలీ లో అయితే కరోనా చుక్కలు చూపించింది. రోజు వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అలాంటి దేశాలు ఇప్పుడు కరోనా నుంచి పూర్తిగా బయటపడ్డాయి. 

 

తాజాగా స్పెయిన్ లో వంద మంది లోపే మరణించారు. ఆ దేశంలో కరోనా కారణంగా ఇప్పటి వరకు 28 వేల మంది చనిపోయారు. ఆ దేశంలో ఈ ఒక్క రోజు కేవలం 87 మంది చనిపోయారు. మన దేశంలో వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దేశ వ్యాప్తంగా కరోనా పూర్తిగా అదుపు చేసింది ప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి: