మన దేశంలో కరోనా తీవ్రత రోజు రోజుకి పెరుగుతున్న తరుణంలో ఇప్పుడు కొన్ని వార్తలు సోషల్ మీడియా లో ప్రజలను బాగా ఇబ్బంది పెడుతున్నాయి. మన దేశంలో చైనా పాకిస్తాన్ కలిసి కరోనా బాంబులు వేస్తాయని ప్రచారం చేస్తున్నారు. కరోనా వైరస్ ని నింపిన వస్తువులను దేశంలో చైనా వదిలే అవకాశం ఉందని... 

 

వాటి ద్వారా కరోనా విస్తరించే సూచనలు ఉన్నాయని... జనాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల మీద హెలికాప్టర్ల ద్వారా బాంబులు విసురుతుంది అని ఇటీవల హిమాచల్ ప్రదేశ్ లోకి రెండు హెలికాప్టర్ లు వచ్చాయని వాటి నుంచి కరోనా ను వ్యాపించే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. ఇవి నమ్మవద్దు అని అంత సీన్ లేదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: