కరోనా వైరస్ అంటే చాలు ఇప్పుడు జనాలు భయపడిపోతున్నారు. అది ఏ విధంగా వస్తుంది ఎటు నుంచి వస్తుంది అనేది అర్ధం కాని పరిస్థితి ఉంది జనాలకు. తాజాగా గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఇప్పుడు ఒక బస్టాండ్ లో కరోనా మృతదేహం కలకలం రేపింది. ఇటీవలే కరోనా పాజిటివ్‌గా తేలిన ఓ వ్యక్తి మృతదేహం బస్టాండ్ లో కనపడింది. 

 

67ఏళ్ల వ్యక్తి అనారోగ్యంతో ఈ నెల 10న అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రిలో చేరగా అతనికి పరిక్షలు చేసి కరోనా వచ్చింది అని గుర్తించారు. ఇక అతని మృతదేహం బస్టాండ్ లో కనపడట౦ తో అందరూ కూడా షాక్ అయ్యారు. ఇక అతని కుటుంబ సభ్యులు అతన్ని తీసుకుని వెళ్లి అంత్యక్రియలు కూడా చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: