ఆంధ్రప్రదేశ్ లో లాక్ డౌన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతుంది. సిఎం వైఎస్ జగన్ ఇప్పుడు కేంద్రం తో సంబంధం లేకుండా లాక్ డౌన్ ని కొనసాగించాలి అని భావిస్తున్నారు అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కాని జగన్ మాత్రం లాక్ డౌన్ లో కొనసాగిస్తూనే సడలింపు లు ఎక్కువగా ఇవ్వాలని యోచిస్తున్నట్టు తెలుస్తుంది. దీనిపై రేపు ఏదోక ప్రకటన రానుంది అని అంటున్నారు. 

 

కేంద్రం సూచనల ఆధారంగా లాక్ డౌన్ 4 లో కేంద్రం ఇచ్చే మార్గదర్శకాల ఆధారంగా జగన్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. దీనిపై త్వరలోనే స్పష్టత ఇస్తుంది ప్రభుత్వం. మూడు నాలుగు జిల్లాల్లో కేసులు ఎక్కువగా ఉన్న నేపధ్యంలో అక్కడ లాక్ డౌన్ అవసరం అని ఆయన భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: