లాక్ డాన్ లో ఇప్పుడు చాలా మంది భార్యా భర్తలు దూరంగా ఉంటున్నారు. భార్యకు భర్త భర్తకు భార్య దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు భార్యకు దూరంగా ఉండలేని ఒక భర్త కొత్త పెళ్లి చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో లాక్‌డౌన్ కార‌ణంగా భార్య త‌న పుట్టింట్లో ఉండిపోయింది. దీనితో అతను భార్యను వదిలించుకోవడానికి ప్లాన్ వేసాడు. 

 

ఆమె ను వదిలేసి బంధువుల అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. దీనితో భార్య ఒక స్వచ్చంద సంస్థను ఆశ్రయించింది. ఈ వివాహం ఇప్పుడు అక్కడ సంచలనంగా మారింది. ఈ ఘటనపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసారు. పోలీసులు కూడా దీనిని సీరియస్ గా తీసుకుని అతని మీద కేసు కూడా నమోదు చేసారు. ప్రస్తుతం ఈ ఘటన అక్కడ సంచలనంగా మారింది. 2013 లో వారికి వివాహం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: