లాక్ డౌన్ సమయంలో ప్రజలు మాత్ర౦ అనేక అందమైన వీడియో లను సోషల్ మీడియా వేదికగా చూస్తున్నారు. అనేక వీడియో లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా అటవీ జంతువులకు సంబంధించిన వీడియో లు ఇప్పుడు వైరల్ గా మారాయి. ముఖ్యంగా అటవీ శాఖ అధికారులు ఈ వీడియో లు ఎక్కువగా పోస్ట్ చేస్తున్నారు. 

 

తాజాగా భారత అటవీ శాఖ అధికారి పర్వీన్ కష్వాన్ ఒక వీడియో ని షేర్ చేసారు. ఆ వీడియో లో నెమలి కుటుంబం మొత్తం రోడ్ల మీద పించం విప్పి ఆడుకుంటున్నాయి. అక్కడ పదుల సంఖ్యలో నెమల్లు రోడ్డు మీద నాట్యం చేస్తూ ఉండగా అటు వైపు వెళ్తున్న ఒక వ్యక్తి దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: