షాపింగ్ లో సింగపూర్ దేశం చాలా వరకు ముందు వరుసలో ఉంటుంది. ఆ దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో లాక్ డౌన్ ని కొనసాగించాలి అని నిర్ణయం తీసుకుంది. దీనితో అక్కడ లాక్ డౌన్ ని చాలా కఠినంగా అమలు చేస్తున్నారు. షాపింగ్ మాల్స్ ని అసలు తెరవడం లేదు. దీనితో జనాలు ఎవరూ కూడా బయటకు వెళ్లి షాపింగ్ చేసే పరిస్థితి లేదు. 

 

తాజాగా షాపింగ్ మాల్స్ ని తెరవడం తో అక్కడ జనాలు చాలా వరకు పరిమితంగానే షాపింగ్ లు చేస్తున్నారు. జనాలు ఎవరూ కూడా బయటకు రావడం లేదు. తాజాగా ఒక ఫోటో బయటకు వచ్చింది. అది ఏంటీ అంటే ఒక షాపింగ్ మాల్ లో జనాలు చాలా తక్కువగా ఉన్నారు. గతంలో వేల మంది వెళ్ళే షాపింగ్ మాల్ అది. ఇప్పుడు జనాలు లేక వెలవెలబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: