ఇప్పుడు దేశంలో నదుల నుంచి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. దేశ వ్యాప్తంగా నదులు జిల్లాలు రాష్ట్రాల మద్య సరిహద్దులుగా ఉన్నాయి. ఈ సరిహద్దుల నుంచి వలస కార్మికులు నదుల్లో నీళ్ళు లేకపోవడంతో రాష్ట్రాలు జిల్లాలు అన్నీ కూడా చాలా స్వేచ్చగా దాటుతున్నారు. 

 

దీని వలన కరోనా వైరస్ విస్తరించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అనేది అర్ధమవుతుంది. ఇప్పుడు వలస కార్మికులు తమ సొంత ఊర్లకు కరోనా ఐరాస్ ని ఎక్కువగా మోసుకుని వెళ్తున్నారు. దీనిపై ఆందోళన వ్యక్తమవుతుంది. పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా సరే నదుల వద్ద వలస కార్మికులను అడ్డుకోవడం దాదాపుగా సాధ్యం కాదు అనే అభిప్రాయం పోలీసు వర్గాల్లో వ్యక్తమవుతుంది. కృష్ణా గోదావరి నదుల నుంచి భారీగా దాటుతున్నారు. నీళ్ళు లేకపోవడం తో.

మరింత సమాచారం తెలుసుకోండి: