ఒక పక్క తమిళనాడు లో కరోనా కేసులు తీవ్రంగా ఉన్నా సరే సర్కార్ లో మాత్రం మార్పు రావడం లేదు. ఇష్టం వచ్చినట్టు అక్కడి ప్రజలు నాయకులు చివరికి రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యవహరించడం ఆందోళన కలిగిస్తుంది. ఏ మాత్రం బాధ్యత లేకుండా అక్కడి ప్రజలకు ఆంక్షలను సడలిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. 

 

తాజాగా తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రూరల్ ప్రాంతాల్లో భారీగా సడలింపు లు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. మద్యం బార్బర్ సహా కొన్ని రకాల షాపు లను తెరుచుకోవచ్చు అంటూ ఆదేశాలు ఇచ్చింది. సామాజిక దూరం భౌతిక దూరం పాటించాలి అంటూ ఆదేశాలు ఇచ్చింది సర్కార్. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో కరోనా కేసులు 11 వేలు దాటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: