తెలంగాణా కేబినేట్ సమావేశం కొనసాగుతుంది. ఈ కేబినేట్ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు ఆయన ఆర్టీసి బస్సులు సహా కృష్ణా నది జలాల గురించి కేబినేట్ లో చర్చిస్తున్నారు. సుప్రీం కోర్ట్ కి వెళ్ళే విషయం కూడా ఆయన అధికారులను అడిగి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

 

ఇక హైదరాబాద్ లో సిటీ బస్సుల గురించి మాత్రం ప్రధానంగా కేబినేట్ లో చర్చ జరుగుతుంది. బస్సులను  నడిపితే అనవసరంగా ఇబ్బందులు వస్తాయని రోడ్ల మీదకు వచ్చే ప్రజలను కట్టడి చేయడం వల్ల కాదని అసలు కరోన హైదరాబాద్ లో కంట్రోల్ లోకి రాలేదు కాబట్టి వద్దు అని ఆయన చెప్పినట్టు తెలుస్తుంది. మరి ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది కాసేపట్లో తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: