లాక్ డౌన్ లో పెళ్లి చేసుకునే వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. చాలా మంది పెళ్లి కుదిరినా సరే చేసుకోలేని పరిస్థితిలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అలాంటి వారికి ఎవరో ఒకరు సహాయం చేస్తున్నారు. తాజాగా ఒక పూజారి పెళ్లి కుదిరిన అమ్మాయికి అబ్బాయికి స్వయంగా ఆయనే వివాహం జరిపించారు. కన్యాదానం కూడా చేయడం విశేషం 

 

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో ఒక గుడిలో సామాజిక దూరం పాటిస్తూ ఆయనే స్వయంగా కన్యాధానం కూడా చేసారు. పూరాబజార్ పరిధిలోని డియోగఢ్‌గ్రామంలో నివసిస్తున్న ఉపేంద్ర సింగ్, బస్తీ జిల్లాకు చెందిన పూజా సింగ్‌ను వివాహం జరిపించారు ఆయన . వివాహానికి అతి కొద్ది మంది మాత్రమే హాజరయ్యారు . అందరూ కూడా మాస్క్ లు ధరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: