భారత్ కాశ్మీర్ సరిహద్దుల్లో ఉగ్రవాదుల ఏరి వేత ఇప్పుడు అత్యంత వేగంగా సాగుతుంది. ఉగ్రవాదులను టార్గెట్ చేసి మరీ భారత ఆర్మీ లేపెస్తుంది. ఉగ్రవాదుల జాబితా విడుదల చేసి మరీ ఆపరేషన్ చేస్తుంది భారత ఆర్మీ. ఆర్టికల్ 370 రద్దు తర్వాత మొత్తం 80 మందిని చంపేశారు. ఒక్క ఏప్రిల్ నెలలోనే దాదాపు 30 మంది ఉగ్రవాదులను భారత ఆర్మీ లేపేసింది. 

 

ఇక నిన్న ఒక ఇద్దరినీ చంపేసింది. నేడు మరో పది మంది జాబితాను విడుదల చేసింది భారత ఆర్మీ. దీని పేరు ఆపరేషన్ ఆల్ అవుట్. ఈ జాబితాలో మరి కొంత మందిని చేర్చి వారిని జులై చివరికి చంపేసే ఆలోచన చేస్తుంది భారత ఆర్మీ. దీని వెనుక మాస్టర్ మైండ్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: