కరోనా కట్టడి విషయ౦లొ కొన్ని రాష్ట్రాలు చాలా సమర్ధవంతంగా వ్యవహరిస్తున్నాయి. జనాభా తక్కువగా ఉన్న రాష్ట్రాలు ఇప్పుడు కరోనాను చాలా వరకు కట్టడి చేయడం సఫలం అయ్యాయి అనే చెప్పవచ్చు. ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ లో అత్యంత చల్లని ప్రాంతాలు. అయినా సరే అవి కరోనా వైరస్ ని చాలా సమర్ధవంతంగా ఎదుర్కొన్నాయి. 

 

అయితే అనూహ్యంగా ఉత్తరాఖండ్ లో 9 కేసులు నమోదు అయ్యాయి. రోజు అక్కడ కరోనా కేసులు 1 లేదా 2 మాత్రమే నమోదు అయ్యేవి. కాని అనూహ్యంగా అక్కడ ఒక్క రోజే 9 కేసులు నమోదు కావడం చర్చనీయంశంగా మారింది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 120 కి పెరిగిందని ఉత్తరాఖండ్ స్టేట్ కరోనా కంట్రోల్ రూమ్ వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: