ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు ఏ మాత్రం తగ్గడం లేదు. ఒక దేశాన్ని వదిలేస్తే మరో దేశాన్ని కరోనా వెంటాడుతుంది. ఇప్పుడు భారత్ రష్యా బ్రెజిల్ దేశాల్లో కరోనా కేసులు అత్యంత వేగంగా నమోదు అవుతున్నాయి. ఇక నిన్న ఒక్క రోజే లక్షకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. నిన్న ఒక్క రోజే 1,01,876 మందికి కరోనా సోకింది పలు దేశాల్లో. 

 

ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య 50,82,661గా ఉంది. 3,29,294 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. నిన్న ప్రపంచ వ్యాప్తంగా 4,923 మంది ప్రాణాలు కోల్పోయారు. 20,20,157 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 27,33,210 మంది కరోనా నుంచి బయటపడ్డారు. 45 వేల మంది మరణం అంచున ఉన్నారు. మన దేశంలో కూడా భారీగా పెరిగాయి కేసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: