జనాలకు కరోనా చుక్కలు చూపిస్తున్న వేళ బెంగళూరు లో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అది ఏంటీ అనేది ఈ చూస్తే... 20 కిలోమీట‌ర్ల ప‌రిధిలో ఒక వింత శ‌బ్ధం విన్నారు ప్రజలు. ఇది ఎప్పుడు వినని శబ్దం కాబట్టి కచ్చితంగా గ్రహాంతర వాసులు వచ్చారు అని అనుకున్నారు. భూకంపం కార‌ణంగా ఈ శబ్దం వచ్చింది అని అందరూ అనుకున్నారు. 

 

కాదని అధికారులు స్పష్టంగా చెప్పారు. దీని వలన ఏ విధమైన నష్టం లేకపోయినా సరే జనాల్లో మాత్రం భయం అనేది వచ్చింది. దీని గురించి ఒక ఫోటో కూడా సోషల్ మీడియా లో విస్తృతంగా వైరల్ అవుతుంది. కరోనా తర్వాత మనుషులను పలకరించేది ఎలియన్స్ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: