ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్సార్ వాహన మిత్ర అమలుకి ఉత్తర్వులు జారీ చేసింది. వాహన మిత్ర మార్గదర్శకాలను సర్కార్ విడుదల చేసింది. గ్రామా వర్డు వాలంటీర్లు, బిల్లు కలెక్టర్ల వద్ద దరఖాస్తులు చేసుకునే అవకాశం కల్పించింది. ఆటో ట్యాక్సీ డ్రైవర్లకు ఆర్ధిక సహాయం చేయడానికి పది వేలు ఇవ్వనుంది ఏపీ సర్కార్. 

 

గత ఏడాది రెండు లక్షల 36 వేల 344 మందికి లబ్ది చేకూర్చింది రాష్ట్ర ప్రభుత్వం. వచ్చే నెల 4 న లబ్దిదారుల ఖాదారుల్లోకి నేరుగా నగదు జమ చేస్తుంది ప్రభుత్వం. ఒక్క బటన్ తో వారు అందరికి సిఎం వైఎస్ జగన్ జమ చేస్తారు. దీనిపై ట్యాక్సీ ఆటో డ్రైవర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పాదయాత్రలో సిఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: