రాయదుర్గం వద్ద ఫ్లైఓవర్ ని తెలంగాణా ఐటి శాఖా మంత్రి కేటిఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటిఆర్ తో పాటుగా మంత్రి రంజిత్ రెడ్డి, మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, మేయర్ బొంతు రామ్మోహన్ పాల్గొన్నారు. సిగ్నల్ ఫ్రీ గా మారింది టోలీ చౌకీ గచ్చి బౌలీ ఫ్లై ఓవర్. 

 

దీనితో వాహనదారుల కష్టాలు తీరాయి. ఇక ఈ ఫ్లై ఓవర్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. కేవలం 40 కిలోమీటర్ల స్పీడ్ తోనే వాహనాలు వెళ్ళే విధంగా పరిమితి విధించారు. 32.90 కోట్ల వ్యయం తో 690 మీటర్ల పొడవునా దీన్ని నిర్మించారు. ఇది కూడా బయోడైవర్సిటి వద్దనే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: