వన్డే క్రికెట్ లో సచిన్ గొప్పా లేక విరాట్ కోహ్లీ గొప్పా అనే ప్రశ్న ఎప్పటి నుంచో వినపడుతూనే ఉంది. సచిన్ గొప్ప అని కొందరు కాదు విరాట్ గొప్ప అని మరికొందరు ఎవరి అభిప్రాయ౦ వాళ్ళు సోషల్ మీడియా లో ప్రధాన మీడియా లో చెప్తూ ఉంటారు. అయితే టీం ఇండియా మాజీ ఆటగాడు గౌతం గంభీర్ సచిన్ గొప్ప అని స్పష్ట౦ చేసాడు. 

 

విరాట్ కన్నా సచినే బెటర్ బ్యాట్స్‌మన్ అని స్పష్టంగా చెప్పాడు. ఎందుకంటే సచిన్ ఒక్క తెల్లబంతి, సర్కిల్‌లో నలుగురు ఫీల్డర్స్ మాత్రమే ఉన్నప్పుడు ఆడాడని... అందుకే నా దృష్టిలో సచినే గొప్ప బ్యాట్స్‌మన్ అని పేర్కొన్నాడు. ఇప్పుడు రెండు బంతులు వాడుతున్నారని ఇప్పుడు సర్కిల్ లో 5 మంది ఫీల్డర్ 50 ఓవర్ల పాటు ఉంటున్నారని అన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: