వర్షా కాలం తర్వాత హైదరాబాద్ లో ఐపిఎల్ నిర్వహించే సూచనలు ఉన్నాయా...? విశాఖ హైదరాబాద్ మైదానాల్లో ఐపిఎల్ ని నిర్వహించే సూచనలు ఉన్నాయని ఇప్పుడు వ్యాఖ్యలు వినపడుతున్నాయి. కరోనా తీవ్రత ప్రస్తుతం చూస్తే మన తెలుగు రాష్ట్రాల్లోనే చాలా తక్కువగా ఉంది. దీనితో టోర్నీ నిర్వహణ విషయంలో మన తెలుగు రాష్ట్రాలు సేఫ్ అని బీసీసీఐ భావిస్తుంది. 

 

తెలుగు రాష్ట్రాల్లో మూడు నాలుగు వారాల్లో కరోనా వైరస్ కట్టడి అయితే అప్పుడు ఎం చెయ్యాలి అనే దాని మీద అడుగులు వేస్తారని అంటున్నారు. ఇప్పటికే దీని మీద కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే షెడ్యుల్ కూడా విడుదల చేసే సూచనలు కనపడుతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: