వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట శివారులో మరణించిన 5 మంది వలస కూలీల మరణం వ్యవహారం తీవ్ర దుమారం రేపుతుంది. వాళ్ళు ఏ విధంగా మరణించారు అనేది ఇప్పుడు అర్ధం కావడం లేదు. నిన్న నాలుగు మృతదేహాలు నేడు మరో మరో మృతదేహం లభ్యం కావడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. 

 

వాళ్ళు ఎవరి వద్ద పని చేస్తున్నారు... వాళ్ళు ఏ విధంగా మరణించారు అనేది అర్ధం కావడం లేదు. దీనిపై తెలంగాణా ప్రభుత్వం కూడా ఆరా తీస్తుంది. వాళ్ళను చంపేశారు అనే అనుమానాలే ఎక్కువగా వ్యక్తమవుతున్నాయి. వారు అందరూ కూడా ఒకే బావిలో మరణించి ఉండటంతో ఆత్మహత్య అని అంటున్నారు. కాని పోలీసులు కూడా దీన్ని ఖరారు చేయడం లేదని తెలుస్తుంది. దీనిపై కేసీఆర్ ఆరా తీసారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: