లాక్ డౌన్ కారణంగా దేశంలో ఎన్నో వివాహాలు ఆగిపోయిన సంగతి తెలిసిందే. చాలా మంది లాక్ డౌన్ ఉన్నా సరే వివాహాలు చేసుకుంటున్నారు. మరి కొందరు మాత్రం లాక్ డౌన్ అయిన తర్వాత చేసుకుందాం అంటూ ఎదురు చూస్తున్నారు. పెళ్లి చేసుకున్నా సరే ఎక్కువ మంది ఉండ వద్దు అని ప్రభుత్వాలు చెప్తున్నాయి. 

 

ఇక పెళ్ళిళ్ళ విషయంలో కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే రెండు ఆదివారాల్లో వివాహాలు చేసుకోవచ్చు అంటూ ప్రభుత్వం లాక్ డౌన్ ఆర్డర్ ని సవరించింది. మే 24 మరియు 31 తేదీలలో జరగాల్సిన వివాహాలకు మినహాయింపు ఇస్తామని కర్ణాటక ప్రభుత్వం గురువారం స్పష్టం చేసింది. అయితే ముహూర్తం ముందుగానే సెట్ చేసిన వివాహాలకు మాత్రమే అనుమతి ఇస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: