దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు కావడం తో ఇప్పుడు ప్రజలు అందరూ కూడా నానా రకాలుగా ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారు. లాక్ డౌన్ ని కొనసాగించడం తో దాదాపుగా వ్యాపారాలు అన్నీ కూడా పడిపోయిన సంగతి తెలిసిందే దీనితో లోన్ లు తీసుకున్న వారు కట్టలేని పరిస్థితి నెలకొంది. 

 

ఈ నేపధ్యంలో రిజర్వ్ బ్యాంకు లోన్ లు తీసుకున్న వారికి ఈఎంఐ మారిటోరియం ఇస్తున్న సంగతి తెలిసిందే. మొన్న మే 31 వరకు  మారిటోరియం విధించిన కేంద్రం ఇప్పుడు మరో మూడు నెలల పాటు పెంచింది. జూన్ ఒకటి నుంచి ఆగస్ట్ 31 వరకు పెంచుతున్నట్టు రిజర్వ్ బ్యాంకు గవర్నర్ శక్తికాంత దాస్ మీడియా ముందు వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: