వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట గ్రామం బావిలో ఒక్కో మృతదేహం బయటకు వచ్చింది. నిన్న సాయంత్రం ఇదే బావిలో ఒకే కుటుంబానికి చెందిన నాలుగు మృతదేహాలు బయటపడ్డాయి. నేడు ఉదయం నుంచి గంటకు ఒక మృతదేహం బయటకు వస్తుంది. గంటకు ఒక మృతదేహ౦... మూడు గంటల నుంచి మూడు బయటకు వచ్చాయి. 

 

మొత్తం ఏడు మృతదేహాలను అధికారులు గుర్తించారు. వీరు అందరూ కూడా పశ్చిమ బెంగాల్ కి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక బాలుడు ఉన్నాడని పోలీసులు చెప్పారు. వారు ఆత్మహత్య చేసుకున్నారా లేక వారిని హత్య చేసారా అనేది అర్ధం కావడం లేదు. దీనిపై ప్రభుత్వం ఆరా తీస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: