పాకిస్తాన్ లో జరిగిన ఒక ఘోర విమాన ప్రమాదంలో 200 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తుంది. లాహోర్ నుంచి కరాచి వెళ్తూ ఉండగా కరాచి విమానాశ్రయం వద్ద విమానం కుప్ప కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఎంత 200 మంది ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. విమానంలో 200 మంది ఉన్నారని వాళ్ళు అందరూ ప్రాణాలు కోల్పోయారని తెలుస్తుంది. 

 

జనావాసాల మధ్య ఈ విమానం కూలిపోయినట్టు తెలుస్తుంది. విమానం కూలిపోవడం తో పెద్ద ఎత్తున పొగలు వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు 91 మంది మృతదేహాలను అధికారులు గుర్తించారు. అయితే ఇందులో ఎవరు అయినా ప్రాణాలతో ఉన్నారా అనే దాని మీద అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఒక పాప ప్రాణాలతో బయటపడినట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: