కరోనా వైరస్ ప్ర‌పంచ దేశాల‌ను అత‌లాకుత‌లం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 53 లక్షల ఒక వేయి 167 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. వీటిలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 28 లక్షల 2 వేల 813 ఉన్నాయి. ఇక వైర‌స్ బారి నుంచి కోలుకుని 21 లక్షల 58 వేల 450 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. కాగా, క‌రోనా వైర‌స్‌ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 3 లక్షల 39 వేల 904 మంది మృతి చెందారు. అగ్రరాజ్యం అమెరికాలోనే అత్యధిక మరణాలు సంభవిస్తున్నాయి. అమెరికాలో ఇప్పటివరకు 97,647 మంది మ‌ర‌ణించారు. ఆ త‌ర్వాత‌ అత్యధిక మరణాలు సంభవించిన వివిధ దేశాలు ఇలా ఉన్నాయి.

 

బ్రెజిల్‌-21,048, యూకే-36,393, ఇటలీ-32,616, స్పెయిన్‌-28,628, ఫ్రాన్స్‌-28,289, జర్మనీ-8,352, ఇరాన్‌-7,300, టర్కీ-4,276, పెరూ-3,244, చైనా-4,634, కెనడా-6,250, మెక్సికో-6,989, బెల్జియం-9,212, పాకిస్థాన్‌-1,067, నెదర్లాండ్స్‌-5,788, ఈక్వెడార్‌-3,056, స్వీడన్‌-3,925, రష్యా-3,249, స్విర్జర్లాండ్‌-1,903, పోర్చుగల్‌-1,289, ఐర్లాండ్‌-1,592, ఇండోనేషియా-1,326, రొమేనియాలో 1,166 మంది చనిపోయారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: