ఇప్పుడు క్రికెట్ దేశాలు అన్నీ కూడా క్రికెట్ ఆడటానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. చాలా క్రికెట్ దేశాలు ఇప్పుడు నష్టాల్లోనే ఉన్నాయి. మన దేశం మినహా చాలా దేశాలు ఆటగాళ్లకు జీతాలు ఇచ్చే పరిస్థితి దాదాపుగా లేదు అనే చెప్పాలి. ఇక శ్రీలంక వెస్టిండీస్ సహా పలు దేశాలు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాయి. 

 

ఇక ఇది పక్కన పెడితే మన దేశం కొన్ని దేశాలతో క్రికెట్ ఆడటానికి ఓకే చెప్పింది. అందులో సౌత్ ఆఫ్రికా శ్రీలంక వంటి దేశాలు ముందు ఉన్నాయి. ఇక సౌత్ ఆఫ్రికా సీరీస్ కి ఇండియా వెళ్తుంది అని భావించారు. కాని ఇండియా కు సౌత్ ఆఫ్రికా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు అని  బీసీసీఐ చెప్పింది. దీనితో సీరీస్ రద్దు అయినట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: