వరంగల్ లోని గీసుకొండ మండలం గొర్రెకుంట గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది ప్రాణాలు కోల్పోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇప్పుడు ఆ 9 మంది సెల్ ఫోన్ లు ఎక్కడ ఉన్నాయనే దాని మీద అధికారులు విచారణ చేస్తున్నారు. వాళ్ళ సెల్ ఫోన్ లు ఎవరైనా తీసుకుని వెళ్ళారా లేక అవి బావిలో ఉన్నాయా అనే దాని మీద అధికారులు ఆరా తీస్తున్నారు. 

 

ఇప్పుడు అవి దొరికితేనే కేసులో పురోగతి అనేది సాధ్యం అవుతుంది. వాళ్ళు ఎవరి తో మాట్లాడారు... వాళ్ళకు ఎవరు ఫోన్ లు చేసారు అనే దాని మీద అధికారులకు ఒక సమాచారం దొరుకుతుంది. ఇప్పుడు వాటిని గుర్తించే పనిలో పడ్డారు. ఈ ఘటనపై ప్రభుత్వం కూడా సీరియస్ గా ఉంది. బుధవారం 10 గంటల తర్వాత అందరి ఫోన్ లు స్విచ్ ఆఫ్ అయ్యాయి.a

మరింత సమాచారం తెలుసుకోండి: