ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ హరి కిషన్ తుది శ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధి తో బాధపడుతున్నాడు. విదేశాల్లో కూడా ఆయనకు చికిత్స చేయించారు. అయినా సరే లాభం లేకపోయింది. ఇక ఆరోగ్యం విషమించడం తో ఆయన కాసేపటి క్రితం కన్ను మూశారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. 

 

ఆయన ఎందరో గొంతు ని మిమిక్రి చేసారు. రాజకీయ నాయకులవి సినీ ప్రముఖులవి సహా పలువురి గొంతుని యధావిధిగా పలికించి తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు.   ఆయనకు తెలుగు తమిళంలో కూడా అభిమానులు ఉన్నారు. ఆయన మృతి పట్ల అభిమానులు సోషల్ మీడియా లో సంతాపం ప్రకటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: