సోషల్ మీడియా లో తన సోదరుడు నాగ బాబు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. సోషల్ మీడియాలో నాయకులు కార్యకర్తలు ఎన్నో అభిప్రాయలు చెప్తూ ఉంటారని అవి కేవలం వ్యక్తిగత అభిప్రాయాలే గాని పార్టీకి ఏ సంబంధం లేదని అన్నారు. 

 

నాగబాబు వ్యాఖ్యలు పూర్తిగా ఆయన వ్యక్తిగతమని పేర్కొన్నారు. గతంలో మీడియా ద్వారా ఆ విషయాన్ని మీకు చెప్పామని అన్నారు. ఈ మధ్య కాలంలో పార్టీకి చెందిన కొందరు సున్నిత అంశాలతో సోషల్ మీడియా మీడియాలో చేస్తున్న కామెంట్స్ ని చాలా మంది పార్టీ ప్రత్యర్ధులు పార్టీ ప్రత్యర్ధులు గా చేస్తున్న నేపధ్యంలో ఈ విషయాన్ని తాము మరోసారి చెప్తున్నామని ఆయన ట్వీట్ చేసారు. దయచేసి పార్టీ అభిప్రాయంగా చూడవద్దు అని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: