కాశ్మీర్ లో త్వరలో భారీ ఎన్కౌంటర్ జరిగే అవకాశం ఉందా...? అంటే అవుననే సమాధానమే వినపడుతుంది. కరోనా ఉన్నా సరే ఉగ్రవాదులను సరిహద్దుల్లో పాకిస్తాన్ మన దేశంలోకి పంపిస్తూనే ఉంది. పైగా కరోనా సోకిన ఉగ్రవాదులను పాకిస్తాన్ మన దేశంలోకి పంపిస్తుంది అనే వార్తలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినపడుతున్నాయి.

 

ఇక ఇదిలా ఉంటే ఇటీవల ఉగ్రవాదులను టార్గెట్ చేసి ఆపరేషన్ ఆల్ అవుట్ ని భారత బలగాలు కొనసాగిస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని సరిహద్దుల్లో ఈసారి భారీ ఎన్కౌంటర్ జరిగే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే ఉగ్రవాదుల హిట్ లిస్టు ని భారత బలగాలు విడుదల కూడా చేసాయి. ఈ నేపధ్యంలోనే కీలక నేతలను కాల్చి చంపే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: