దేశంలో లాక్ డౌన్ ని కొనసాగించాలా లేదా అనే దానిపై ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆలోచనలో పడినట్టు తెలుస్తుంది. ఇప్పుడు దేశంలో కరోనా కేసులు తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో లాక్ డౌన్ ని పూర్తి స్థాయిలో ఎత్తేస్తే కచ్చితంగా ఇబ్బందికర వాతావరణం వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ లాక్ డౌన్ ని కొనసాగించే ప్రయత్నాలు చేస్తున్నారు. 

 

ఆయన ఇదే విషయాన్ని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించే అవకాశం ఉంది. మరో 7 రోజుల్లో లాక్ డౌన్ అవుతుంది. ఇప్పుడు 5 వ విడత లాక్ డౌన్ మీద ముఖ్యమంత్రుల అభిప్రాయాలను తీసుకోవాలని మోడీ భావిస్తున్నారు. మరో రెండు మూడు రోజుల్లో ఆయన సిఎం లతో మాట్లాడే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: