కరోనా వైరస్ కేసులు ఇప్పుడు భారత ఆర్మీలో పెరగడం ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. కరోనా సరిహద్దుల్లో ఉన్న సైనికులకు సోకడం తో ఇప్పుడు వారి కుటుంబాలతో పాటుగా దేశ ప్రజలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా సైనికులకు కరోనా రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. 

 

తాజాగా బోర్డర్ సెక్యురిటి ఫోర్స్ లో కరోనా కేసులు బయటపడ్డాయి. గత 24 గంటల్లో 2 కొత్త పాజిటివ్ కేసులు బిఎస్ ఎఫ్ లో గుర్తించారు. బిఎస్ఎఫ్లో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 112గా ఉండగా  మొత్తం 296 మంది బిఎస్ఎఫ్ సిబ్బంది కరోనా నుంచి బయటపడ్డారని ప్రకటించారు. ఇక ఇతర కంపెనీల సైనికుల్లో కూడా కరోనా బయటపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: