కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ పరిస్థితులలో నిరాడంబరంగా ఐపీఎస్ అధికారి మరియు డిఎస్పీ అధికారి  వివాహం చేసుకున్నారు . ఐపీఎస్ అధికారి మణికంఠ మరియు డిఎస్పీ హరిషితాల వివాహం సోషల్ డిస్టెన్స్ ల మధ్య నిరాడంబరంగా పెళ్లి జరిగింది.

 

 

అయితే ఈ పెళ్లిని చూడడానికి బంధువులు మరియు తోటి మిత్రులు కేవలం 40 మంది మాత్రమే హాజరైయ్యారు. ఈ నలభై మంది బంధుమిత్రులు అంత కూడా పెళ్ళిలో సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ వధువు మరియు వరులకు దీవెనలు మరియు శుభాకాంక్షలను అందించారు. ఈ కార్యక్రమానికి   ఈ వివాహానికి జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు, సత్యసాయి ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్, ఇతర సభ్యులు హాజరయ్యారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: