ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు ఆగడం లేదు. ప్రతీ రోజు కూడా పదుల సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి గాని తగ్గడం లేదు. పరిక్షలు ఎక్కువగా చేస్తే కేసులు తగ్గుతాయి అని భావించినా సరే అది సాధ్యం కావడం లేదు. నేడు తాజాగా 40 కి పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. 

 

ఏపీలో గత 24 గంటల్లో 48 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు కరోనా కేసులు 2719 నమోదు అయ్యాయి. నమోదు అయిన నాలుగు కేసుల్లో కోయంబేడు లింక్ లు ఉన్నాయి. గత 24 గంటల్లో ఒకరు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్ కేసులు 759 ఉన్నాయి. 55 మంది గత 24 గంటల్లో డిశ్చార్జ్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: