ప్రపంచ వ్యాప్తంగా కరోనా దెబ్బ దాదాపు అన్ని దేశాలకు తగిలింది.  క్రికెట్  పూర్తిగా కరోనా మహమ్మారి ఉచ్చులో చిక్కుకుంది. ఎక్కడా కూడా క్రికెట్ ఆడే పరిస్థితి దాదాపుగా లేదు అనే చెప్పాలి. ఇక మన దేశంలో కూడా ఐపిఎల్ ని వాయిదా వేసారు. ఇది పక్కన పెడితే ఇప్పుడు టి 20 వరల్డ్ కప్ ని కూడా వాయిదా వేసే అవకాశం ఉంది. 

 

2020 లో ఈ వరల్డ్ కప్ జరగదు అని 2022 లో జరుగుతుందని ఐసిసి ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. త్వరాలి జరిగే సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునే సూచనలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే దీనిపై అన్ని దేశాల క్రికెట్ బోర్డు లతో ఐసిసి మాట్లాడింది అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: