ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఎండలతో చుక్కలు చూస్తున్న సంగతి తెలిసిందే. ప్రజలు ఎవరూ కూడా బయటకు రాకుండా ఎవరి ఇంట్లో వారే ఉంటూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక దాదాపు అన్ని ప్రాంతాల్లో సగటున 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతుంది. తెలంగాణా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఈ పరిస్థితే ఉంది. 

 

ఇలాంటి తరుణంలో శ్రీశైలం లో ఆశ్చర్యంగా మారింది వాతావరణం. శ్రీశైలం లో ఎండ పోయి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉరుములు మెరుపులతో భారీగా వర్షం కురుస్తుంది. దీనితో వాతావరణ శాఖ అధికారులు కూడా ఆ పరిస్థితి చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. అక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: