దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ని పెంచే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. లాక్ డౌన్ విషయంలో ఇప్పుడు కేంద్రం వెనక్కు తగ్గితే కేసులు పెరిగే అవకాశాలు ఉన్నాయని కాబట్టి అన్ని విధాలుగా ఇప్పుడు జాగ్రత్తలు తీసుకుని లాక్ డౌన్ ని అమలు చెయ్యాలని భావిస్తున్నారు. ఈ తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 31 న మన్ కి బాత్ కార్యక్రమంలో మాట్లాడతారు. 

 

ఈ కార్యక్రమంలో ఆయన లాక్ డౌన్ పెంపు పై ప్రకటన చేసే సూచనలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే 5 విడత లాక్ డౌన్ కి సంబంధించి కేంద్రం నిర్ణయం తీసుకుంది అని దానిని ప్రజలకు ఏ విధంగా చెప్పాలి అనే దాని మీద తర్జన భర్జన పడుతుంది అని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: