విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనపై వేగంగా స్పందిన్చామని సిఎం వైఎస్ జగన్ అన్నారు. 10 రోజుల్లోనే బాధితులకు డబ్బులు ఇచ్చామని అన్నారు.  హైదరాబాద్ బెంగళూరు వంటి నగరాలతో పోటీ పడే సత్తా విశాఖకు మాత్రమే ఉందని జగన్ అన్నారు. విశాఖలో స్కిల్ డెవలప్మెంట్ కోసం అత్యున్నత స్థాయి ఇంజనీరింగ్ యునివర్సిటిని  ఏర్పాటు చేస్తామని సిఎం అన్నారు. 

 

విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దర్యాప్తు చేస్తున్నాయని అన్నారు. కమిటీల నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులు ఎవరు అయినా సరే తాము చర్యలు తీసుకుంటామని జగన్ స్పష్టం చేసారు. ఇక 50 కోట్లు బాధితుల కోసం తాము విడుదల చేసామని జగన్ అన్నారు. ఘటన జరిగిన గంట లోపే అధికారులు అందరూ అక్కడికి చేరుకున్నారని జగన్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: