తెలుగుదేశం పార్టీ రెండో రోజు మహానాడు సందర్భంగా టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి జ్యోతుల నెహ్రూ కీలక వ్యాఖ్యలు చేసారు. పార్టీ ప్రభుత్వంలో ఉంటేనే నేతలు ఉంటారా అని ఆయన నిలదీశారు. మద్దాలి గిరి, వంశీ, బలరాం పార్టీని వీదారని వాళ్ళు అందరూ కూడా పార్టీ అధికారంలో ఉంటే ఉన్నారని ఇప్పుడు కనుమరుగు అయిపోయారని విమర్శించారు. 

 

పార్టీలో కార్యకర్తలు చాలా ముఖ్యమని చినరాజప్ప అన్నారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జ్ లు ముఖ్య౦ కాదని చంద్రబాబు బాగా పని చేసే వాళ్ళనే పైకి తీసుకుని రావాలని సూచనలు చేసారు. వాళ్ళనే ప్రమోట్ చెయ్యాలని ఆయన అన్నారు అనవసరంగా కొందరు నాయకులు హడావుడి చేస్తున్నారని దీని వలన పార్టీకి నష్టం అని చంద్రబాబు బేరీజు వేసుకోవాలని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: