ఎక్కడో ఆఫ్రికా ఖండం నుంచి వచ్చిన మిడతల దండు దెబ్బకు భారత్ చుక్కలు చూస్తుంది. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఎవరూ కూడా బయటకు వచ్చే పరిస్థితి దాదాపుగా లేకుండా పోయింది అని చెప్పవచ్చు. అనంతపురం జిల్లాలోని రాయదుర్గం వద్ద ఉన్న దానప్ప రోడ్డులో రెండు జిల్లేడు చెట్లపై మిడతలు ఉన్నాయి. 

 

ఇవి అన్ని కూడా మహారాహ్స్త్ర కర్ణాటక నుంచి వస్తున్న మిడతల దండు అని అక్కడి ప్రజలు రైతులు భయపడుతున్నారు. ఇక తెలంగాణాలో ఇప్పటికే మిడతల దండు కి సంబంధించి ప్రజల్లో భయం ఉంది. ఆరు జిల్లాలను అధికారులు అప్రమత్తం అయ్యారు. ఇప్పటికే మహారాష్ట్ర మధ్యప్రదేశ్ సహా కొన్ని ప్రాంతాల్లో మిడతల దండు పంటలను పీల్చి పిప్పి చేస్తుంది. అనంతపురం మిడతలపై అధికారులు స్పందించాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: