లాక్ డౌన్ లో సినీ కార్మికులకు సినిమాలు లేకపోవడం తో ఇప్పుడు ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే.  ఒక్క సినిమా షూటింగ్ మొదలైనా సరే చాలు అనుకునే పరిస్థితిలో ఉన్నారు. ఈ తరుణంలో వారిని ఆర్ధిక కష్టాలు వెంటాడుతున్నాయి. దీనితో వారికి ఎవరికి తోచిన సాయం వారు చేస్తూ అండగా నిలబడుతున్నారు. 

 

తాజాగా మంత్రి srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్ వారికి నిత్యావసర సరుకులను అందించారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలాసాని శ్రీనివాస్ యాదవ్ & తలసాని సాయి యాదవ్ 24 ఆర్ట్స్ కి చెందిన 14000 మంది సినీ కార్మికులకు సహాయం అందించారు. తలసాని ట్రస్ట్ ద్వారా బియ్యం మరియు ఇతర సామాగ్రిని విరాళంగా ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: