ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నందమూరి బాలకృష్ణ చేసిన విమర్శలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఆయన కామెంట్ లు ఇప్పుడు టాలీవుడ్ లో సంచలనంగా మారాయి. తలసాని తో కలిసి భూములు పంచుకుంటున్నారు అని బాలయ్య వ్యాఖ్యలు చేసారు. దీనిపై మంత్రి తలసాని మాట్లాడుతూ... బాలయ్య ఎందుకు అలా అన్నారు అనేది కనుక్కుని మాట్లాడతా అని ఆయన అన్నారు.

 

ఇక ఎవరిని పిలవాలి అనేది సినిమా వాళ్ళ ఇష్టం అన్న తలసాని యాక్టివ్ గా ఉన్న వాళ్ళని పిలిచారు అని అంటున్నారు. ఇక దీనిపై ఒక నిర్మాత కళ్యాణ్ మాట్లాడుతూ... రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు అని బాలయ్య అనడం సరికాదని బాలకృష్ణ కు ఫోన్ చేసి మాట్లాడతా అని ఆయన పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: